దొంగ అనే నింద తట్టుకోలేక మహిళ సూసైడ్
Posted 2026-06-17 06:36:49
0
142
దొంగ అనే నింద తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. SI మధుసూదన్ వివరాలు.. సంతకవిటి (M) రామరాయపురంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో కళావతి (55), ఆమె కుమారుడిని పోలీసులు మంగళవారం విచారణ కోసం పిలిచారు. తమపై నింద పడడంతో మనస్తాపానికి గురై చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెనుబర్తి సమీపంలో రైలు కింద పడి తల్లి మృతి చెందారు. చివరి క్షణంలో కుమారుడిని పక్కకు నెట్టేయడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Rupin Sharma: Leading Nagaland Police with Integrity
A distinguished 1992-batch IPS officer of the Nagaland cadre, Shri Rupin Sharma serves as the...
అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గము నుండి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లిన ఎన్డీయే కూటమి నేతలు ప్రజలు
భారత మాజీ ప్రధాని, అజాత శత్రువుగా దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన అటల్ బిహారీ వాజ్పేయి...
చీరాలలోని వాడ్రేవులో ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో....
చీరాల:చీరాలలోని వాడ్రేవులో ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో భాగంగా సమాజంలో మత్తు పదార్థాలను...
నెల్లూరు రూరల్ వైసీపీకి రాజీనామాల పరంపర
*నెల్లూరు రూరల్ వైసీపీ కి రాజీనామాల పరంపర*
*ఆమంచర్ల పంచాయతీలో అప్పయకండ్రిగ వైసీపీ ముఖ్యనేత...
Delhi's EV Policy Lifts Electric Vehicle Stocks
Shares of several electric vehicle-related companies gained following the announcement of Delhi's...