అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం.
Posted 2026-06-16 13:02:42
0
60
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. ఆయన ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని శ్రీ కృష్ణ కళ్యాణ మండపంలో జరిగే జిల్లా బీజేపీ అధ్యక్షుడు పులిరెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం, కిరణ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం బెంగళూరుకు బయలుదేరనున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
West Bengal Police Green Drive Plants Thousands of Trees Every Year
West Bengal Police contributes to environment through tree plantation drives. Officers and...
మీరు "ఇస్తామంటే మేము వద్దంటామా "
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను 3...
విచారణ పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగిపై సీఐ దాడి.. నిరసన.
మదనపల్లె రూరల్ సీఐ కళా వెంకటరమణ తనపై బూటు కాళ్లతో దాడి చేశారని బెంగళూరులో సాఫ్ట్వేర్...
డిసెంబర్ 22న ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతుల స్వీకరణ డాక్టర్ జి లక్ష్మీశ
*పత్రికా ప్రకటన*
*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 21, 2025*
*డిసెంబర్ 22న ప్రజా సమస్యల...
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 16న ఉదయం 10:30 గంటలకు వేలం.
పుంగనూరు పట్టణంలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను...