"విద్యుత్ ఘాతంతో మరణించిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి."|

0
96

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలో ఇటీవల టెలికాం కాలనీలో చోటుచేసుకున్న ఘోర విద్యుత్ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పరామర్శించారు.

బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఆయన వారిని ఓదార్చారు. ఈ కష్టసమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

ప్రభుత్వ విద్యుత్ శాఖ నుండి బాధితులకు తగిన నష్టపరిహారం త్వరగా అందేలా తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక బిఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, దేవయ్య, రాజు, విజయ్ శేఖర్, జనార్దన్, ప్రకాష్ గౌడ్, మైవన్, మురళి గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతుని కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.

#Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Sikkim
Sikkim to Charge ₹50 Entry Fee for Tourists from March 2025
The Sikkim government has introduced a mandatory ₹50 entry fee for tourists from March 2025 (with...
By Bharat Aawaz 2025-07-17 07:27:42 0 1K
SURAKSHA
Dr. D. Manikandan, IAS: Driving Progress Through Service
A dedicated IAS officer of the AGMUT cadre, Dr. D. Manikandan has earned recognition for his...
By Lokeshwari Panthadi 2026-07-22 05:13:30 0 34
Andhra Pradesh
చీరాల మరియు గూడూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి పూట ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం.....
చీరాల: ఫోటోలో ఉన్నటువంటి *AP03BP6742, GJ11BN2575* రెండు హోండా షైన్ బైక్ల మీద ఉన్న వ్యక్తులు చీరాల...
By Gadiyapudi Narendra 2026-01-28 12:14:54 0 230
Andhra Pradesh
వైయస్సార్సీపి రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డి
ఎమ్మిగనూరు పట్టణంలోని 'కోతుల బావి' ఆంజనేయ స్వామి ఆలయ భూమి వివాదానికి మున్సిపల్ కమిషనర్...
By Boya Dasthagiri 2026-05-19 09:13:43 0 181
International
The Beijing Bet: Trump’s Billionaire Tech Summit
 In May 2026, President Trump’s visit to Beijing—flanked by titans like Elon...
By Hazu MD. 2026-05-15 13:18:15 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com