ప్రజల సమస్యలకే ప్రాధాన్యం ఉదయాన్నే ప్రజాదర్బార్లో అందుబాటులోకి వచ్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
133

రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉదయాన్నే ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజాదర్బార్ నిర్వహించారు నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రిగారికి వివరించగా వాటిని ఓపికగా విన్న మంత్రి సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రజలతో నేరుగా మమేకమవుతూ ప్రతి సమస్యపై స్పందిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి స్థానిక ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచుతుంది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ రాయచోటి అధ్యక్షులు గండికోట సుధాకర్ మరియు అభిమానులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 

Search
Categories
Read More
Delhi - NCR
Delhi-NCR Strengthens Sports Development Across Region
Delhi-NCR continues to promote sports development by expanding world-class infrastructure,...
By Fathima Safa 2026-07-02 06:31:45 0 41
Tamilnadu
Healthcare Infrastructure Expansion Across Tamil Nadu
Tamil Nadu is strengthening its healthcare system through major investments in hospitals, medical...
By Fathima Safa 2026-06-20 06:39:49 0 169
Telangana
అకాల వర్షానికి నేలమట్టమైన వరి పంట
రామయంపేట మండలం వెంకటాపూర్లో గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు కోతకు వచ్చిన వరి పంట...
By Katiyala JeevanRaj 2026-05-06 10:03:31 0 255
Telangana
కరీంనగర్ PMJ జూవెలర్స్ లో భారీ చోరి
న్యూస్ టుడే కరీంనగర్  ఈరోజు 10:40 PMJ గోల్డ్బై షాప్ఆ రుగురు  చైన కొనడానికి వచ్చి గన్...
By Bouth Arun 2026-05-03 12:59:58 0 228
Andhra Pradesh
శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ రాయచోటి
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చెన్న ముక్క పల్లి లో వెలిసినటువంటి శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ నందు...
By Benguluri Madhubabu 2026-01-17 06:39:31 0 320
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com