కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలకు సరుకుల సరఫరా టెండర్లు.
Posted 2026-06-13 10:57:29
0
83
అన్నమయ్య జిల్లాలోని 17 కస్తూర్బా బాలికల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, వసతి గృహాలకు కూరగాయలు, అరటిపండ్లు, చికెన్ సరఫరా కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ అనురాధ శుక్రవారం తెలిపారు. దరఖాస్తు ఫీజుగా రూ. 5 వేల డీడీ, బిడ్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 50 వేల డీడీ సమర్పించాల్సి ఉంటుందని, ఈ నెల 13 నుంచి 21వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. జూన్ 22న జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో టెండర్లను తెరవనున్నట్లు వెల్లడించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
June GST Growth Supports Meghalaya's Development Outlook
India's Goods and Services Tax (GST) collections increased 13.9% year-on-year to ₹1.94 lakh crore...
జోనల్ కమిషనర్ తో సమావేశం- అల్వాల్ పురోగతి దిశగా మరో అడుగు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ లో దోమల బెడద పెరిగి ప్రజారోగ్యంపై...
Manage Partnership Firm Compliance with Experts
Keep your partnership firm compliant with expert online compliance services across India. From...
పుంగనూరులో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండులో ఆటో డ్రైవర్ అప్సర్ బాషాకు దొరికిన రూ.21 వేలున్న పర్సును...
ప్రమాదానికి గురైన లైన్మెన్కు అండగా నిలిచిన కొరికాన దంపతులు..
ప్రమాదానికి గురైన లైన్మెన్కు అండగా నిలిచిన కొరికాన దంపతులు..
మెలియాపుట్టి మండలం...