ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి ఘన స్వాగతం పలికిన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు

0
136

గురువారం మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సాయి భాషా గారి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు సాదరంగా ఆహ్వానించి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చదివిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు తంబళ్లపల్లె పరిశీలికలు దినేష్ రెడ్డి గారు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ గారు శ్రీరామ్ చినబాబు గారితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా నాయకత్వం ఏకతాటిపై నడుస్తూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముందుకు సాగుతుంది నాయకత్వం కలిసి వస్తే అభివృద్ధి పరుగులు తీస్తుందని నమ్మకాన్ని సమావేశం మరోసారి చాటి చెప్పింది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మా బలం ప్రజాసావే మా దేయం కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని కొల్లు రవీంద్ర గారు కొనియాడారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు:కమిషనర్
బొబ్బిలి మున్సిపాలిటీలో పన్నులు చెల్లించిన ప్రజలకు కమిషనర్ ఎల్.రామలక్ష్మి,సిబ్బంది కృతజ్ఞతలు...
By Boiena Rajesh 2026-04-01 00:23:56 0 206
Nagaland
EduConnect 2026 Bridges Career Gaps
The two-day career-oriented event, "EduConnect 2026: Connecting Education to Opportunities,"...
By Dunna Jessicaruth 2026-05-16 06:57:32 0 94
Andhra Pradesh
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
బొబ్బిలి మండలం పెంట సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్ నిర్వహణ పనులు కోసం...
By Boiena Rajesh 2026-03-05 01:48:50 0 316
Telangana
వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని...
By Gujile Ramu 2026-05-27 04:26:22 0 134
Andhra Pradesh
చౌడేపల్లి: పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజల కలకలం
చౌడేపల్లి మండలం కాగతి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గు వేసి,...
By Kothuru Murali 2026-01-20 14:01:44 0 536
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com