శవ రాజకీయాలు కోసమే జగన్ విశాఖ వస్తున్నారు: VZM MP

0
158

శవ రాజకీయాలు కోసమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వస్తున్నారని విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు.జగన్ పర్యటనపై బుధవారం వీడియో విడుదల చేశారు. విశాఖ ఉక్కును వైసీపీ హయాంలో నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు కోసం కార్మికులు వైసీపీ హయాంలో పోరాటం చేస్తే పట్టించుకోలేదని విమర్శించారు. శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి సీఎం చంద్రబాబుకి సైలెన్స్ కావాలి
*ప్ర‌చుర‌ణార్థం* *02-02-2026*     రాష్ట్రంలో శాంతి, సంక్షేమం-అభివృద్ధే...
By Rajini Kumari 2026-02-02 17:18:07 0 191
Andhra Pradesh
పుంగనూరు: స్టార్టర్ మరమ్మతులు చేస్తూ రైతు మృతి
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏడూరు గ్రామంలో బుధవారం వ్యవసాయ పొలంలో బోరు బావి స్టార్టర్...
By Kothuru Murali 2026-04-29 11:29:14 0 107
Telangana
'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు...
By Sidhu Maroju 2025-11-29 15:56:23 0 201
Kerala
Kerala Strengthens Forest and Wildlife Conservation
Kerala continues to enhance forest conservation and wildlife protection in 2026 through...
By Fathima Safa 2026-07-04 13:03:40 0 74
Telangana
పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్..!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్‌...
By Ponnala Srinivasrao 2026-05-13 00:11:18 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com