పుంగనూరులో తండ్రి కొడుకులకు సన్మానం చేసిన పోలీసులు

0
70

పుంగునూరు మండలం సుగాలి మిట్ట ఘాట్ వద్ద ఈ నెల 6వ తేదీ రాత్రి 10 గంటలకు జరిగిన లారీ ప్రమాదంలో, భూపతి మరియు మోహిత్ అనే తండ్రీకొడుకులు తమ సేవ దృక్పథాన్ని చాటుకున్నారు. సిఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన రెండు లారీలను హిటాచి సహాయంతో రహదారి పక్కకు తొలగించి, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడటంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకులను ప్రశంసించి, అభినందించినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Jharkhand
Jharkhand Expands Renewable Energy for Sustainable Growth
Jharkhand has continued to advance its renewable energy sector in 2026 by promoting solar power...
By Fathima Safa 2026-07-01 09:57:39 0 56
Telangana
కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-15 15:07:17 0 225
Andhra Pradesh
మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85. 65 కోట్ల ఆదాయం: డీఐజీ.
మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు డీఐజీ రామలక్ష్మీ పట్నాయక్...
By Pagadala Venkateswar 2026-06-07 13:05:51 0 91
Andhra Pradesh
వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
వీధి కుక్కల దాడులపై సుప్రీం కోర్టు సంచ‌ల‌న ఆదేశాలు   వీధి కుక్క‌ల దాడులు...
By Rajini Kumari 2026-01-14 12:34:23 0 189
Telangana
"అల్వాల్ డీవీఎంసీ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫైర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్ అధ్యక్షతన...
By Sidhu Maroju 2026-05-14 13:25:21 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com