అన్నమయ్య జిల్లా: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: RIO

0
96

అన్నమయ్య జిల్లాలో ఈ నెల 23 నుంచి నిర్వహించనున్న ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని RIO రవి తెలిపారు. శుక్రవారం మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 50 పరీక్షా కేంద్రాల్లో 28,550 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. వీరిలో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు 14,607 మంది, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు 13,943 మంది ఉన్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 700 మంది ఇన్విజిలేటర్లు, 5 సిట్టింగ్‌ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు విధుల్లో ఉంటాయని RIO రవి తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: రైతులకు మామిడి కవర్ల పంపిణీ చేసిన జేసీ.
అన్నమయ్య జిల్లాలో సోమవారం రైతులకు రూ. 5.5 కోట్ల విలువైన మామిడి కవర్లను జేసీ శివనారాయణ శర్మ పంపిణీ...
By Pagadala Venkateswar 2026-02-17 05:18:06 0 96
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో సైబర్ నేరగాళ్ల మోసం
పుంగనూరులో స్మార్ట్ మోసం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎమ్మెస్సార్ మూవీ...
By Kothuru Murali 2026-03-31 05:26:21 0 72
Karnataka
Married women suicide
మూడు రోజుల నాటి సాంబార్ చిచ్చు.. వివాహిత ఆత్మహత్య   క్షణికావేశం ఎంతటి ఘోరానికి...
By G k Nookala 2026-03-07 18:03:31 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com