పనిభారం, ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య: నిరసన తెలిపిన సంఘం

0
26

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ అధిక పనిభారం, పై అధికారుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వీఆర్వో అక్బర్ పేర్కొన్నారు. వీఆర్వోలపై పనిభారం, మానసిక ఒత్తిడి పెరుగుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించి, పనిభారం తగ్గించాలని వారు కోరారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు
చీరాల: చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు రూరల్ సీఐ శేషగిరిరావు గారు వేటపాలెం ఎస్సై జనార్ధన్...
By Gadiyapudi Narendra 2026-03-22 17:25:25 0 265
Andhra Pradesh
మొదటి కార్యక్రమంగా కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*గుడివాడ అంతా నా కుటుంబమే:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *కుదరవల్లి గ్రామంలో రూ.10 లక్షలతో...
By Rajini Kumari 2025-12-20 13:57:40 0 173
Andhra Pradesh
కంచిలీ: ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
జె. నారాయణపురం గ్రామానికి చెందిన కర్రి ప్రసాద్ ఒకేసారి మూడు బ్యాంక్ ఉద్యోగాలు సాధించాడు. ఐబీపీఎస్...
By Jeeru Kumar 2026-03-02 11:17:23 0 714
Andhra Pradesh
ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు.
ఏపీలో సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల...
By Pagadala Venkateswar 2026-04-11 06:55:59 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com