పుంగనూరు: కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు

0
74

పుంగనూరు మండలం, సుగాలిమిట్ట మలుపు వద్ద శుక్రవారం రాత్రి కంటైనర్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల క్యాబిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సయ్యద్ అలీ గాయపడగా, అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ సంజయ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశులు ఆదివారం రాత్రి తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Bharat
PM Narendra Modi has embarked on a 5-nation visit to Ghana, Trinidad & Tobago (T&T), Argentina, Brazil and Namibia.
Ghana, the first leg of the visit, will be PM’s first ever bilateral visit to Ghana &...
By Bharat Aawaz 2025-07-02 17:45:37 0 2K
Andhra Pradesh
బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు...
By Pagadala Venkateswar 2026-04-08 05:40:16 0 127
Andhra Pradesh
అమరావతికి చట్టబద్ధత: టీడీపీ నాయకుల సంబరాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నాయకులు గురువారం మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు కోళ్ల బైళ్ళు...
By Pagadala Venkateswar 2026-04-03 05:54:01 0 139
SURAKSHA
Sweta Mohanty IAS: Championing Public Health Leadership
A distinguished Telangana IAS officer whose leadership in district administration, healthcare...
By Lokeshwari Panthadi 2026-07-15 06:54:29 0 136
SURAKSHA
Surendra Singh Yadav, IPS: Leading Chandigarh with Vision
The Journey Begins A Leader Dedicated to Public Safety "The strength of a police force is...
By Fathima Safa 2026-07-23 05:25:29 0 20
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com