పుంగనూరు: కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు

0
76

పుంగనూరు మండలం, సుగాలిమిట్ట మలుపు వద్ద శుక్రవారం రాత్రి కంటైనర్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల క్యాబిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సయ్యద్ అలీ గాయపడగా, అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ సంజయ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశులు ఆదివారం రాత్రి తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
SURAKSHA
K. Manicka Raj IAS: A Visionary Leader in Governance
A distinguished Telangana IAS officer whose leadership, administrative reforms, and commitment to...
By Lokeshwari Panthadi 2026-07-15 11:27:55 0 109
Telangana
హనుమాన్ జయంతి: శాంతి శ్రీనివాస్ రెడ్డి భక్తి దర్శనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2026-04-02 07:24:44 0 210
Andhra Pradesh
Guntur: పుత్రశోకంలోనూ ఓ తల్లి గొప్ప నిర్ణయం.. ఆరుగురికి కొత్త జీవితం!
రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన అమర్‌ బాబు బ్రెయిన్ డెడ్  అవయవదానానికి...
By Pagadala Venkateswar 2026-01-27 06:49:45 0 341
Andhra Pradesh
Chandrababu: దావోస్ వేదికగా పెట్టుబడుల వేట.. పక్కా ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం.
      Chandrababu: దావోస్ వేదికగా పెట్టుబడుల వేట.. పక్కా ప్రణాళికతో సీఎం...
By Pagadala Venkateswar 2026-01-19 06:48:54 0 189
Bharat Aawaz
Article 8 – Citizenship for Indians Living Abroad “Indian by origin. Citizen by choice.”
What is Article 8 All About? Article 8 of the Indian Constitution offers citizenship rights to...
By Bharat Aawaz 2025-07-02 06:08:38 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com