పుంగనూరు: మొక్కలు నాటిన సబ్ కలెక్టర్

0
36

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, శుక్రవారం పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్, పురపాలక సంఘ ప్రత్యేక అధికారి కళ్యాణి మొక్కలు నాటారు. నేటి మొక్కలే రేపటి వృక్షాలుగా మారి పర్యావరణ సమతాల్యంలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో ఒక్క మొక్క నాటాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
కిడ్నీ వ్యాధి రహిత సమగ్ర కార్యాచరణ ఎంపీ కేసినేని శివనాథ్
*Revized*       *ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *కిడ్నీ...
By Rajini Kumari 2026-01-10 12:33:47 0 152
Telangana
నిజామాబాద్.14 సo! వస్తరాల బాలికలకు హె పి వి టికా ఎపించలి DMHO
14 సంవతరాల బాలికలందరికి HPV టికా ఐపించలాని నిజామాబాద్ డిఎంహెచ్ఓ రాజశ్రీ సుచించారు.జిల్లా వైద్య...
By Sadaq Sadaq 2026-03-06 18:00:24 1 225
Andhra Pradesh
రాజ్య అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా అనుములు విజయ్ కుమార్ గౌడ్ ఎన్నిక.
*రాజ్యాధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా అనుమోలు విజయకుమార్ గౌడ్* రాజ్యాధికార పార్టీ...
By KOTESWARARAO KVSR 2025-12-22 09:41:54 0 287
Andhra Pradesh
ప్రేమ వివాహ జంటను వేరు చేశారని ఎస్పీకి ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెకు చెందిన ముక్కండ్ల వినోద్ కుమార్, కొత్తకోట...
By Pagadala Venkateswar 2026-03-27 04:04:49 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com