ఆసిఫాబాద్ పట్టణ దస్నాపూర్ అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం మరియు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జిల్లా కలెక్టర్ కె. హరిత ఐఏఎస్

0
241

🎤 కొమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దాస్నాపూర్ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ కె. హరిత IAS గారు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టిందని, ప్రమాదంలో ఇళ్లు పూర్తిగా కాలిపోయి నష్టపోయిన రెండు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ. 95,100 ల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు ఆమె తెలిపారు. అలాగే ప్రమాద తీవ్రతకు పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న మరొక బాధిత కుటుంబానికి రూ. 9,000 ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశామని, దీంతో పాటు అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు శాశ్వత నివాస వసతి కల్పించేందుకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ల ఆదేశాల మేరకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) ను ఆదేశించినట్లు కలెక్టర్ గారు చెప్పారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల అత్యవసర సహాయక చర్యలు, పునరావాస పనులు క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా కొనసాగుతాయని ఆమె తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు నియోజకవర్గం వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి...
By Boya Dasthagiri 2026-04-09 08:50:11 0 179
Andhra Pradesh
గ్రంథాలయంలో బాబు జగజీవన్ కు ఘన నివాళి
నందిగామ జూలై 6 భారత్ అవాజ్ : నందిగామ శాఖ గ్రంథాలయంలో భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు...
By Patan Khuddus 2026-07-06 16:45:35 0 91
Telangana
50 ఏళ్ళ తర్వాత – పత్రికా స్వేచ్ఛను రక్షిస్తున్నామా? లేక మరొక విధంగా అణచివేస్తున్నామా?
జూన్ 25, 1975 – భారత ప్రజాస్వామ్య చరిత్రలో నల్ల రోజుగా గుర్తింపు పొందిన రోజు.ఆ రోజు...
By Bharat Aawaz 2025-06-25 09:19:51 0 1K
Chhattisgarh
Chhattisgarh Expands Water Conservation and Irrigation
Chhattisgarh continues to prioritize water conservation and irrigation by expanding irrigation...
By Fathima Safa 2026-07-01 09:12:56 0 85
Telangana
నలుగురు జవాన్లు మృతి చెందారు
నిన్న ఛత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లాల్లో మావోయిస్టులు భూమిలో పాతి పెట్టిన డంప్ ను బయటకు తీసే...
By Thalakayala Nagashiva 2026-05-03 05:50:32 0 705
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com