పుంగనూరు: రోడ్డు నియమాలు పాటించుకుంటే చర్యలు: ఎస్సై

0
68

పుంగనూరు అర్బన్ ఎస్సై వెంకటరమణ మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోతే జరిమానాలు తప్పవని ఆయన తెలిపారు. త్రిబుల్ రైడింగ్, మైనర్ బాలురు వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించామని, రాష్ డ్రైవింగ్, శబ్ద కాలుష్యాలతో వాహనాలను నడపడం చట్టపరంగా నేరమని ఆయన హెచ్చరించారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు హైదరాబాద్‌: తెలంగాణలో పలు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం...
By Bharat Aawaz 2025-09-27 16:36:08 0 2K
Goa
Dengue Outbreak Fear Grips Ponda After Suspected Larval Death
Health authorities are on high alert across Ponda following a suspected dengue-related death in...
By Tejaswini Komanduru 2026-06-04 07:52:35 0 90
Andhra Pradesh
పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టం
పంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ...
By Ratna Sekhar 2026-03-11 07:51:38 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఏనుగు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, రాయవారిపల్లి పంచాయతీలో ఆదివారం ఒక ఏనుగు మామిడి చెట్లను...
By Kothuru Murali 2026-05-17 16:52:39 0 86
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎంపీ ల్యాండ్ నిధులు...
By Kothuru Murali 2026-01-20 14:21:58 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com