నిజాంసాగర్

0
113

ఈరోజు మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులైన దిలీప్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, త్వరలోనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి డివిజన్ల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరడం జరిగింది.

అదేవిధంగా, డివిజన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల మరమ్మతులు, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యలు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర మౌలిక వసతుల సమస్యలను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతున్నా రు.కల్పే అర్చన చిరంజీవి 27వ డివిజన్ కార్పొరేటర్

Search
Categories
Read More
Telangana
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.|
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: జిల్లాలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ...
By Sidhu Maroju 2026-06-22 11:44:31 0 81
Uttar Pradesh
COVID-19: 55-Year-Old Woman Tests Positive in Noida, Samples of Family Sent for Testing
COVID-19: 55-Year-Old Woman Tests Positive in Noida, Samples of Family Sent for Testing Noida,...
By BMA ADMIN 2025-05-24 08:57:24 0 3K
Telangana
మంచిర్యాల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి
మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి,...
By Pinnehasan Odela 2026-01-14 17:58:26 0 213
Andhra Pradesh
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ.
ఏపీలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...
By Pagadala Venkateswar 2026-04-13 05:52:43 0 147
Business & Finance
Collateral Helps Secure Business Loans with Confidence
Collateral is an asset pledged by a borrower to secure a business loan. It may include property,...
By Navya Sree 2026-07-20 05:56:36 0 28
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com