ధాన్యం పై రాజకీయం అన్నదాతలకు అన్యాయం..!
Posted 2026-06-03 18:41:20
0
86
తెలంగాణ : ధాన్యం అమ్మేందుకు అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నాడు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయంతో నలిగిపోతున్నాడు. రైతుల వద్ద ప్రతి గింజ కొడదామని కానీ దాని వద్ద నుంచి కేంద్రం కొనుగోలు చేయలేరని INC డిమాండ్ చేస్తుంది. అయితే ప్రభుత్వం చేత కానీతనాన్ని కేంద్రంపై నెట్టేయాలని చూస్తుందని BJP మండిపడుతుంది. దీంతో రోజుకొద్ది కొనుగోలు కేంద్రాల్లో ఉండడంతో వర్షాలకు దాన్యం కన్నీటి పాలవుతుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కూల్చివేత యత్నంతో జన్మభూమి కాలనీలో ఉద్రిక్తత.
మదనపల్లి నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీలో శనివారం ఉదయం వాసుదేవ ఇంటి వద్ద ప్రహరీ గోడ కూల్చివేత...
దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
ప్రకటన
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ
విజయవాడ...
JKCA Suspends President After Apex Council Vote
The Jammu & Kashmir Cricket Association (JKCA) has suspended its president following an...
J&K Boosts Agriculture and High-Density Plantations
Jammu & Kashmir continues to advance its agriculture sector in 2026 by promoting high-density...
పుంగనూరు నియోజకవర్గ :సోమల లో ఆరోగ్య దినోత్సవం
సోమల మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం డాక్టర్ జయసింహ, డాక్టర్ ప్రదీప్ ఆధ్వర్యంలో...