పుంగనూరు: తహసిల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన
Posted 2026-06-02 15:37:19
0
94
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం బాల గురవయ్య గారి పల్లి గ్రామానికి చెందిన దళితులకు ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని మంగళవారం తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చిన్నరాయుడు మాట్లాడుతూ, వర్షాల కాలంలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తోపు మఠం వద్ద ప్రభుత్వ భూమిలో దళితులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేడు ఏపీ కేబినెట్ భేటీ ..ఈ కీలక అంశాలపై చర్చ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో...
ఏఐ పెట్టుబడులతో విశాఖ కొత్త టెక్నాలజీ హబ్గా ఎదుగుతోంది
గూగుల్, రిలయన్స్, అదానీ, మెటా వంటి ప్రముఖ సంస్థల భారీ పెట్టుబడులతో విశాఖపట్నం దేశంలో ప్రముఖ ఏఐ...
రూప్లా తండాలో క్రికెట్ టోర్నమెంట్
*సీరోల్ మండలం రేకులతండా గ్రామపంచాయతీ రూప్లా తండాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డిప్యూటీ...
సైబర్ నేరాల నివారణపై అవగాహన సదస్సు
ఆర్టికల్: సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు నిన్న పలు ప్రాంతాల్లో ప్రత్యేక...
Foogy river
పైన దుర్గమ్మ, కింద కృష్ణమ్మ.. ఎముకలు కొరికే చలిలో భక్తుల పుణ్యస్నానాలు
Foggy River...