తల్లికి వందనం కోసం NPCI లింక్ చేయాలి
Posted 2026-06-01 12:18:52
0
179
తల్లికి వందనం పథకం ప్రయోజనాల కోసం అర్హులైన ఎస్సీ ఇంటర్ విద్యార్థులు తమ బ్యాంకు/పోస్టల్ ఖాతాలను జూన్ 10లోగా NPCIతో అనుసంధానం చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ఎం. అన్నపూర్ణమ్మ సోమవారం తెలిపారు. ఖాతా లేని వారు కొత్త ఖాతా తెరవాలని, ఆధార్, లింక్ మొబైల్ నంబరుతో సచివాలయాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. NPCI లింక్ లేకుంటే పథకం లబ్ధి అందకపోవచ్చని హెచ్చరించారు.
#BOIENA RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Lakshadweep’s Struggle: Development vs. Tradition
The Union Territory of Lakshadweep is experiencing a period of significant transition and...
Indian Chamber of Commerce Targets ₹1 Lakh Crore Investments in West Bengal
The Indian Chamber of Commerce (ICC) has announced plans to mobilise nearly ₹1 lakh crore in...
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్.
హైదరాబాద్ : పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం
50 శాతం రిజర్వేషన్ల...
కత్తిపూడి ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ బిల్లులు అక్రమ వసూలు ఫై AE కి పిర్యాదు..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ "ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్"...
హైదరాబాద్లో లాజిస్టిక్స్ రంగం వేగంగా విస్తరిస్తోంది
హైదరాబాద్లో గిడ్డంగులు, పంపిణీ కేంద్రాలు, ఈ-కామర్స్ లాజిస్టిక్స్ మౌలిక వసతులు వేగంగా...