పుంగనూరు మార్కెట్ యార్డ్కు తాళం వేసిన రైతులు

0
53

శనివారం రాత్రి పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో లారీ డ్రైవర్లు, మిట్ట చీమనపల్లికి చెందిన రైతు వెంకటరమణ (28) మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాక్టర్ అడ్డుగా ఉందని లారీ డ్రైవర్లు రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనతో ఆదివారం రైతులు మార్కెట్ యాడ్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. రైతులపై జరిగిన దాడిని వారు ఖండించారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు....
By Kothuru Murali 2025-12-23 06:34:43 0 212
Andhra Pradesh
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహిస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం...
By Rajini Kumari 2025-12-21 08:22:03 0 175
Andhra Pradesh
ఈ నెల 23 న నందికొట్కూరులో కబడ్డీ పోటీలు
కర్నూలు : క్రిస్మస్ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ఈనెల 23 24 తేదీల్లో...
By Hari Krishna 2025-12-14 03:55:34 0 276
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com