ఈ నెల 23 న నందికొట్కూరులో కబడ్డీ పోటీలు

0
135

కర్నూలు : క్రిస్మస్ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ఈనెల 23 24 తేదీల్లో ఉమ్మడి జిల్లా పాఠశాల బాలుర కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు స్వామి దాసు రవికుమార్ తెలియజేశారు. విజేతలకు 20 వేల రూపాయలు , ట్రోఫీ, పదివేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఐదువేల రూపాయలు మూడు వేల రూపాయలు నగుముందు పరిస్థితులు అందిస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తి కల వారు 300 రూపాయలు చెల్లించి నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9704042143, 9912242273 లో సంప్రదించాలన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం
వ్యక్తి అదృశ్యం 17 9 20 25వ తేదీన తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం నుండి మాదినేని విజయ్...
By mahaboob basha 2025-09-19 14:21:33 0 159
Telangana
కొత్త రకం దొంగతనాలు :ముగ్గురిని కటకటాల్లోకి నెట్టిన బోయిన్ పల్లి పోలీస్ లు
సికింద్రాబాద్.. ద్విచక్ర వాహనంపై వెళ్తూ సొమ్మసిల్లి రహదారిపై కుప్పకూలినట్లు నటిస్తారు.వెంటనే...
By Sidhu Maroju 2025-06-17 10:46:20 0 1K
Telangana
నివాస ప్రాంతాలలో వైన్స్ షాప్ లు వద్దు : ఎమ్మెల్యే కు వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బోయిన్ పల్లి ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరియాలో , మరియు...
By Sidhu Maroju 2025-11-27 10:59:09 0 43
Telangana
ప్రజా సమస్యల పరిష్కారానికే నా ప్రాధాన్యత: కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ప్రతినిత్యం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని...
By Sidhu Maroju 2025-10-12 04:38:41 0 92
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com