కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

0
194

జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండల కేంద్రం లో ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం కింద 80 మంది చెక్కుల పంపిణీ చేశారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతా రావు గారి. చేతుల మీదగా అర్హులైన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అవల్గావ్ గ్రామ నికి చెందిన ముద్రకా బాయి తన కూతురి కి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందచేశారు అంతే గాక 5 మందికి చెక్కులు పంపిణీ గ్రామ సర్పంచ్ మాన్య బాయి గారు, యాదరావ్ ఉప సర్పంచ్ విజయ్ గారు. ప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

                           రిపోర్టర్: శివాజీ.

Search
Categories
Read More
Andhra Pradesh
TG Bharat: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్.
తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు....
By Pagadala Venkateswar 2026-01-31 10:39:59 0 389
Andhra Pradesh
కొల్లబైలులో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం - పునీత్.
మదనపల్లి మండలం కొల్లబైలు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 629/2 ప్రభుత్వ భూమిని ఆక్రమించి...
By Pagadala Venkateswar 2026-02-03 06:17:29 0 143
Telangana
కరీంనగర్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న యాజమాన్యం.
కరీంనగర్ జిల్లా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా స్కూళ్లు జూన్ 15న...
By Thalakokkula Sadanandam 2026-06-11 17:48:25 0 262
Mizoram
Mizoram Boosts Border Trade and Regional Connectivity
Mizoram is strengthening its position as a strategic gateway to Southeast Asia through enhanced...
By Fathima Safa 2026-06-25 04:20:05 0 65
Business & Finance
Assam Floods Disrupt Trade and Economic Activities
Ongoing monsoon floods have affected more than 48,000 people across several districts in Assam,...
By Navya Sree 2026-07-02 06:15:58 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com