హమాలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి.. సీపీఐ కొత్తూరు మురళి
Posted 2026-05-27 14:49:34
0
82
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లైస్ హమాలీలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనాలను తక్షణమే చెల్లించాలని ఏఐటియుసి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శులు వెంకటరమణారెడ్డి, రామ్మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరులోని సివిల్ సప్లై గోడౌన్ లో డింగ్ అన్లోడింగ్ చేసే హమాలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి శ్రమిస్తున్న హమాలీలకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని తెలియజేస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని, వెంటనే వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Advancing postal cooperation for a more connected world!
Secretary (Posts), Ms. Vandita Kaul led the Indian delegation at the Pan African Postal Union...
హలో లోకేష్ పేరుతో విద్యార్థులతో మంత్రి లోకేష్ ముఖాముఖి
*రాజమహేంద్రవరం : ‘హలో లోకేష్’ పేరుతో విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి.*...
Amaravati: రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది....
జనసేన పార్టీ పదవుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.
రాజంపేట పార్లమెంట్ పరిధిలోని గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి జనసేన పార్టీ కమిటీల పదవుల...
Protest to Preparation: Students Gear Up for June 21
While Jaipur’s Statue Circle saw massive student protests earlier today, the mood is...