పుంగనూరు నియోజకవర్తు: పొలంలో అరుదైన మే పుష్పం వికసించింది
Posted 2026-05-26 11:32:10
0
82
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో రవి కుమార్ అనే రైతు పొలంలో మంగళవారం మే పుష్పం వికసించింది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే మే నెలలో వికసించే ఈ పుష్పాన్ని చూసి రైతు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తొలకరి వర్షాలకు సూచికగా ఈ పుష్పాన్ని భావిస్తున్నట్లు మరో రైతు పెద్దన్న తెలిపారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన...
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : కర్నూల్ ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా...(01.01.2026)- జిల్లా ప్రజలకు, మీడియాకు, పోలీసులకు నూతన...
Hasmukh Patel, IPS: Transforming Policing in Ahmedabad
The Journey Begins
"Modern policing is built on trust, technology, and timely...
The Sweet Side of Diplomacy: The "Melody Toffee" Craze
A viral diplomatic interaction has ignited a massive global meme wave across Instagram and X....
"పరీక్షకు వెళ్లిన యువకుడికి షాక్… పార్క్ చేసిన బైక్ మాయం.|
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా, అల్వాల్ పరిధిలో బైక్ దొంగతనం ఘటన చోటుచేసుకుంది.
08-04-2026...