"రైతు గోసకు బీజేపీ భరోసా”

0
207

హైదరాబాద్ : రైతు గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, హరీష్ రావు, నాయకులు పాల్వాయి గోవర్ధన్, బైతి సుభాష్ రెడ్డి తదితరులతో కలిసి మూడు రోజుల బస్ యాత్ర కొనసాగుతోంది.

ఈ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్య రెడ్డి, జే. సురేందర్ రెడ్డి, వై. సుదర్శన్ రెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, పిట్ల నాగేశ్, సూర్య, రాజిరెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు భువనగిరి మరియు జనగామ ప్రాంతాల్లో బీజేపీ నాయకులు ప్రజలను కలుసుకుని రైతుల సమస్యలు, సాగునీటి ఇబ్బందులు, పంటల మద్దతు ధరలు తదితర అంశాలపై చర్చించారు. 

నిన్న వికార్‌బాద్ మరియు గజ్వేల్ ప్రాంతాల్లో కూడా యాత్ర నిర్వహించారు.

అదేవిధంగా ఎమ్మెల్సీలు కొమురయ్య , అంజి రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: శుభారాం ప్రభుత్వడిగ్రీ కళాశాల వద్ద అగ్ని ప్రమాదం
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు...
By Kothuru Murali 2026-03-06 11:48:03 0 155
Telangana
సంగారెడ్డి జిల్లా పోలీస్ వాహనం డికొని ASI మృతి
సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ వాహనం డికొని asi గోవింద్ నాయక్ పైకి...
By Gandla Vaijanath 2026-04-14 03:36:42 0 301
Telangana
పెద్దపల్లి : ఉప ముఖ్యమంత్రిని కలిసిన MLA ...!
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...
By Sunka Santhosh 2026-06-18 19:03:50 0 134
Andhra Pradesh
మదనపల్లెలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరికి తీవ్ర గాయాలు.
మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-23 05:59:18 0 52
Telangana
"జూన్ 2న హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్.. పరేడ్ గ్రౌండ్స్ వేడుకలతో పలు మార్గాల్లో ఆంక్షలు!"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో జూన్ 2న...
By Sidhu Maroju 2026-06-01 07:14:18 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com