వరంగల్ జిల్లాలో మూడు రోజులు 49 మంది వడదెబ్బకు మృతి....!
Posted 2026-05-25 03:25:02
0
138
వరంగల్: మూడు రోజుల్లో 49 మంది మృతి!
భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున ఉమ్మడి వరంగల్ లో గత మూడు రోజులుగా వడదెబ్బతో 49 మంది మృతి చెందినా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని జిల్లావాసులు మండిపడుతున్నారు..
శుక్రవారం 9, శనివారం 23, ఆదివారం 18 మంది మృత్యువాత పడ్డారు. ఆదివారం WGL నగరంలోనే నలుగురు మృతి చెందారు. ఉమ్మడి జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. హీట్ వేవ్ వార్డులు, నీడ సౌకర్యం, ఉపాధి కూలీలకు పని వేళల మార్పు, మజ్జిగ పంపిణీ వంటివాటిని అధికారులు గాలికొదిలేశారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆరేళ్ల కష్టం.. అరవై ఏళ్ల సుఖం: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో జరిగిన మహిళా చైతన్య సదస్సులో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు....
మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల....
బాపట్ల జిల్లా: మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల గురించి...
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసు దళాలు
రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో నిన్న పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు...
Heavy Traffic Jams towards jntu - Hitech City Road
Daily there is a hige traffic issues happening at jntu signal towards jntu - Hitech city...
క్యాబా.. కోర్టా..? మా డాడీ ఎవరో తెలుసా అంటే కుదరదు.. మందుబాబులకు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్
వాస్తవానికి కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. నగరంలో జోష్ ఎంత ఉంటుందో, పోలీసుల పహారా అంతకు మించి...