వేచి చూడకుండా ధరకాస్తు చేసుకోండి.
Posted 2026-05-23 12:51:29
0
182
ఆర్జీయూకేటీ (RGUKT) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రీవెరిఫికేషన్ లేదా రీవాల్యుయేషన్ ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. 📢
💻 ఆసక్తి గల విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
📅 దరఖాస్తుల చివరి తేదీ: ఈ నెలాఖరు వరకు
✅ రీవెరిఫికేషన్ / రీవాల్యుయేషన్ అనంతరం మార్కుల్లో మార్పులు వచ్చినా అధికారిక SSC సవరించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
✅ ఎంపిక జాబితా సవరించిన మార్కుల ఆధారంగానే విడుదల చేస్తారు.
📚 విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా గడువులోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో మిద్దెపై నుంచి పడి భవన కార్మికుడు మృతి.
మంగళవారం మదనపల్లెలో జరిగిన ఘటనలో, నిమ్మనపల్లె మండలం ముస్టూరు గ్రామానికి చెందిన ప్రభాకర్ (40) అనే...
"తుర్కపల్లిలో భద్రతకు కొత్త బలం.. 22 సీసీ కెమెరాల ప్రారంభం”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రీన్ పార్క్ అవెన్యూలో...
Chandrababu: ఐఆర్ఆర్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు క్లీన్చిట్.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ కేసులో...
ఏప్రిల్ దర్శనం టికెట్లు రేపు విడుదల : టీటీడీ
కర్నూలు : 2026 ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలను, శ్రీవారి ఆర్జిత సేవ...
శ్రీ కాలేశ్వరం స్వామి పుష్కరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 34 కోట్లు కేటాయించడం జరిగింది....
కాళేశ్వరం : 'రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..
భారత్ అవాజ్...