పుంగనూరు నియోజకవర్గ : పిడుగుపాటుకు వృద్ధుడు మృతి

0
40

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని గొంగివారిపల్లె పంచాయతీ, పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య (90) అనే వృద్ధుడు ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పొలంవద్దకు వెళ్లిన మల్లయ్య, అతని భార్య సుశీలమ్మ వర్షం రావడంతో చింతచెట్టు కిందకు చేరగా, పిడుగుపాటుకు గురై మల్లయ్య అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో ఘనంగా హోంగార్డుల పెరేడ్.
మదనపల్లిలో హోంగార్డుల జిల్లా స్థాయి పరేడ్ శుక్రవారం ఘనంగా జరిగింది. రాయలసీమ రీజియన్ కమాండెంట్...
By Pagadala Venkateswar 2026-04-10 12:09:33 0 70
Andhra Pradesh
శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు: DSP
మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-02-14 06:32:38 0 121
Andhra Pradesh
జడ్పీ సమావేశంలో అధికారుల గైర్హాజరు: ఛైర్మన్ సీరియస్.
చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన జడ్పీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు...
By Pagadala Venkateswar 2026-04-05 05:34:30 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com