కానిస్టేబుల్ రంగారావుకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు.

0
53

అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం. రంగారావు (52) అనారోగ్యంతో మరణించారు. 1992లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా చేరిన ఆయన మూడు దశాబ్దాలకు పైగా సేవలందించారు. కర్నూలులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. రిజర్వ్ పోలీసులు గన్ సెల్యూట్‌తో నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ సంతాపం తెలిపి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
మామిడి పూత కాయ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...ప్రతాప్ సింగ్ మెదక్ జిల్లా ఉద్యహనవన శాఖ అధికారి.
మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలంలోని ఫరీద్పూర్ గ్రామంలో రైతుల పలు మామిడి తోటలను పరిశీలించారు....
By Gangaram Rangagowni 2026-01-19 16:08:41 0 358
Andhra Pradesh
అహోబిలంలో స్వాతి వేడుకలు !!
కర్నూలు : నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అయినటువంటి అహోబిలం శ్రీ నరసింహస్వామి ఆలయం లో...
By Hari Krishna 2025-12-16 06:55:44 0 209
Andhra Pradesh
Good news for A.P. Police
*ఏపీ పోలీసులకు తీపికబురు*   పోలీసు సిబ్బందికి పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటి ప్రత్యేక...
By G k Nookala 2026-04-14 09:12:07 0 198
Andhra Pradesh
పర్యావరణ పరిరక్షణ: యువతకు ఐ.వై.ఆర్. కృష్ణారావు పిలుపు – ‘మిషన్ లైఫ్’ లక్ష్యాలు
ముఖ్య సందేశం: పర్యావరణాన్ని కాపాడటానికి యువత ముందుకు రావాలని మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్....
By Triveni Yarragadda 2025-08-11 13:55:18 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com