తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎవరి సభ చూసినా టార్గెట్ బిఆర్ఎస్

1
155

ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యలపై పోరాడటం కావాలి…

‎కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.

‎ఎవరి మాట విన్నా… ఎవరి సభ చూసినా… ఎవరి విమర్శ విన్నా…

‎ఒక్క పేరే ఎక్కువగా వినిపిస్తోంది — బిఆర్ఎస్.

‎‎బీజేపీ టార్గెట్… బిఆర్ఎస్

‎కాంగ్రెస్ టార్గెట్… బిఆర్ఎస్

‎చిన్న పార్టీలు… పెద్ద పార్టీలు…

‎కొత్తగా వచ్చిన నాయకులు…

‎యూట్యూబ్ రాజకీయ విశ్లేషకులు…

‎అందరి చర్చలో కూడా బిఆర్ఎస్‌నే కేంద్రబిందువు.

‎ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ ఒక సాధారణ పార్టీ కాదు…

‎ఒక ఉద్యమ చరిత్ర.

‎ఒక భావోద్వేగం.

‎ఒక ఆత్మగౌరవ ప్రతీక.

‎తెలంగాణ కోసం వేల మంది పోరాడిన సమయంలో

‎అవమానాలు, అరెస్టులు, విమర్శలు ఎదుర్కొంటూ

‎ఒక మనిషి మాత్రం వెనక్కి తగ్గలేదు.

‎ఆ మనిషే కేసీఆర్ గారు.

‎తెలంగాణ సాధ్యం కాదు అన్నారు…

‎అసెంబ్లీలో నవ్వారు…పార్లమెంట్‌లో అడ్డుకున్నారు…

‎అయినా తన మాట మార్చకుండా, తన లక్ష్యం వదలకుండా

‎ఒక్కడే సింహంలా పోరాడిన నాయకుడు కేసీఆర్ గారు.

‎అందుకే ఈరోజు కూడా రాజకీయాల్లో ఎవరికైనా ఎదగాలి అంటే ముందుగా బిఆర్ఎస్‌ను విమర్శిస్తారు.

‎ఎందుకంటే బలమైన చెట్టుకే ఎక్కువ రాళ్లు పడతాయి.

‎గుంట నక్కలు అన్నీ గుంపుగా రావచ్చు…

‎కానీ సింహం మాత్రం సింగిల్‌గానే వస్తుంది.

‎అది గర్జిస్తే అడవి మొత్తం వినిపిస్తుంది.

‎అదే విధంగా ఎన్ని కుట్రలు జరిగినా…

‎ఎన్ని విమర్శలు వచ్చినా… ఎన్ని పార్టీలు ఒక్కటైనా…

‎తెలంగాణ ప్రజల గుండెల్లో ఉద్యమ జ్ఞాపకాలతో నిలిచిన పేరు మాత్రం కేసీఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీ.

‎ఎందుకంటే కొన్ని పార్టీలు ఎన్నికల కోసం పుడతాయి…

‎కానీ కొన్ని ఉద్యమాల నుంచి పుడతాయి.

‎బిఆర్ఎస్ అలాంటి ఉద్యమ శక్తి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గొడవ: చెప్పుతో దాడి కలకలం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికుల మధ్య వర్గ విభేదాలు...
By Pagadala Venkateswar 2026-03-05 03:50:15 0 137
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ: రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు.
చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 46.85 లక్షల మంది...
By Pagadala Venkateswar 2026-06-20 13:37:20 0 57
Telangana
లక్ష్మి ఎన్ క్లేవ్ కాలనీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి.|
మల్కాజ్గిరి జిల్లా :  ఆల్వాల్ డివిజన్ 133 డివిజన్ కార్పొరేటర్ తో కలసి లక్మి ఎన్ క్లేవ్...
By Sidhu Maroju 2025-12-01 12:11:31 0 202
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు మండలం, నేతి గుట్లపల్లి రోడ్డు చిన్న తండ వద్ద బుధవారం జగన్నాథ్ అనే రైతుకు చెందిన మామిడి...
By Kothuru Murali 2026-02-04 16:10:56 0 156
Andhra Pradesh
మదనపల్లెలో టిప్పర్ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో సోమవారం సీటీఎం రోడ్డు దేవతానగర్ వద్ద గుర్తుతెలియని మహిళను...
By Pagadala Venkateswar 2026-01-26 11:56:11 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com