సోషల్ మీడియాలో అమ్మాయిలు జాగ్రత్త.. సీపీ సజ్జనార్
Posted 2026-05-16 02:05:25
0
116
అమ్మాయిలు జాగ్రత్త.. సీపీ సజ్జనార్ అలెర్ట్! ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని HYD CP సజ్జనార్ సూచించారు. అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని, డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. 'FB, ఇన్స్టాలో వచ్చే మెసేజ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేస్తే లైఫ్ రిస్కులో పడినట్లే. పర్సనల్ ఫొటోలు పంపమని చెప్పి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు' అని హెచ్చరించారు. ఆడపిల్లల పాలిట స్మార్ట్ఫోన్ శాపంగా మారుతోందని ఓ వీడియో రిలీజ్ చేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
T. V. Subhash, IAS: Driving Transformative Governance in Kerala
The Journey Begins
"Good governance is measured not by promises made, but by lives...
పుంగనూరు: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసినందుకు.
పుంగనూరు మండలం, పాలెంపల్లి గ్రామ సమీపంలో సూర్య రాక్స్ క్వారీ యాజమాన్యం అటవీశాఖ భూమికి ఏర్పాటు...
Empowering Our Daughters: Self-Defense & Police Training
Arunachal Pradesh Police is taking bold steps toward fostering gender sensitivity and community...
Bihar University Governance: Clearing Faculty Hurdles
The Governor’s Secretariat in Bihar is currently engaged in a critical push to finalize the...
పుంగనూరు:సింహ వాహనంపై దర్శనమిచ్చిన గోవిందుడు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...