బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

0
87

భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట  మే 13

ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి రైతులకు 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి సహకారంతో అందించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు కృతజ్ఞతలు చెబుతూ బుధవారం రాజాపేట పాడి రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ బిర్లా ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రాజాపేట మదర్ డైరీ కేంద్రం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యే బిలా ఐలయ్య లకు కృతజ్ఞతలు చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మొదటి రైతులు రాజాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నమిలీ మహేందర్ గౌడ్ . ఉప  సర్పంచ్ కేదారే గౌడ్ పట్టణ .కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐరేణి నవీన్ కుమార్. డాక్టర్ చింతల రవి .రేగు సిద్ధులు. వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, మండలంలోని బూరుగుపల్లి సోమవారం ఇతర గ్రామాలలో పాడి రైతులు పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు

 

Search
Categories
Read More
Telangana
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఈటల, మల్లారెడ్డి.. కారణం ?
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ డంపింగ్‌ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని సీఎం...
By Ponnala Srinivasrao 2026-05-05 01:44:39 0 79
Telangana
ఆన్ లైన్ బెట్టింగులకు బానిసైన ఓ పోలీసు కథ.,|
హైదరాబాదు :  ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ...
By Sidhu Maroju 2025-11-27 08:01:04 0 158
Andhra Pradesh
ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు.: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం స్పష్టం...
By Pagadala Venkateswar 2026-04-28 03:41:15 0 66
Andhra Pradesh
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం
*Press Release*   *అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం*   *46.85 లక్షల రైతుల...
By Rajini Kumari 2026-03-14 11:31:54 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com