బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

0
183

భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట  మే 13

ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి రైతులకు 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి సహకారంతో అందించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు కృతజ్ఞతలు చెబుతూ బుధవారం రాజాపేట పాడి రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ బిర్లా ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రాజాపేట మదర్ డైరీ కేంద్రం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యే బిలా ఐలయ్య లకు కృతజ్ఞతలు చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మొదటి రైతులు రాజాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నమిలీ మహేందర్ గౌడ్ . ఉప  సర్పంచ్ కేదారే గౌడ్ పట్టణ .కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐరేణి నవీన్ కుమార్. డాక్టర్ చింతల రవి .రేగు సిద్ధులు. వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, మండలంలోని బూరుగుపల్లి సోమవారం ఇతర గ్రామాలలో పాడి రైతులు పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు

 

Search
Categories
Read More
Karnataka
Guided Tours Begin at Bengaluru’s Iconic Vidhana Soudha
From June 1, 2025, Vidhana Soudha, Karnataka’s legislative seat, opened its doors for...
By Bharat Aawaz 2025-07-17 06:47:46 0 2K
SURAKSHA
AP Ex-Police: Heroes Without Uniform, With Heart
Description 99 words  Yesterday AP లో retire అయిన police officers retirement తర్వాత కూడా...
By Kalaga Sailaja 2026-07-03 13:40:27 0 43
SURAKSHA
Empowering Our Force: Investing in Police Welfare & Growth
The Government’s commitment to the Union Territory is clearly reflected in the 2026-27...
By Lokeshwari Panthadi 2026-07-03 09:25:36 0 49
Andhra Pradesh
బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి...
By Ratna Sekhar 2026-02-28 19:14:17 0 1K
Andhra Pradesh
తూ.గో జిల్లాలో పులి సంచారం కలకలం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
తూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర...
By Ratna Sekhar 2026-03-08 17:41:50 0 947
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com