రేల ఉత్సవం 24,25,26న ఛలో రంపచోడవరం

0
79

చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం లో మన సంస్కృతి మన ఆస్తిత్వం ఆదివాసి సాంప్రదాయ కళ వైభావాన్ని చాటి చెప్పే ఆదివాసి రేలా ఉత్సవాలలో వేలాది గిరిజనులు తరలివచ్చి జయప్రదం చేయాలని గిరిజన సంఘం మండల ఆధ్వర్యంలో వాల్ పోస్టులు ఆవిష్కరణ చేశారు గిరిజన సంఘం నాయకులు పొడియం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం గ్రామస్తులతో మాట్లాడుతూ ఈనెల 24 25 26 తేదీలలో రంపచోడవరం కేంద్రంగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసి రేలా ఉత్సవాలను జయప్రదం చేయాలని అన్నారు. మన పూర్వీకుల వారసత్వం మన అడవి తల్లితో మనకున్న అనుబంధాన్ని ప్రతికలన్నారు. ఈ ఉత్సవాలను గిరిజన సత్తా చాటేలా నిరూపించుకుందామని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుండి ఆదివాసి బిడ్డలు మే 24న రంపచోడవరం వేలాది మందితో కదిలి వెళ్లి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన రేలా నృత్యం కొమ్ము డోల వంటి కళలను భావితరాలను అందించవలసిన బాధ్యత మన పైన ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు మడివి లక్ష్మణ్. కూర భీమయ్య. సోడి సింగయ్య. చందు. కిషోర్. లక్ష్మణ్. మనోజ్. తదితరులు పాల్గొన్నారు.

# Yadagiri 

Search
Categories
Read More
Haryana
Accountability in Governance
In a major anti-corruption move, the Haryana government has officially greenlit a CBI...
By Dunna Jessicaruth 2026-05-16 06:26:50 0 68
Telangana
బాచుపల్లిలో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు అదుపుతప్పి బోల్తా...
By Ponnala Srinivasrao 2026-03-17 08:19:25 0 199
Andhra Pradesh
హిందూ సమ్మేళనం
రాష్ట్రీయ స్వయం సేవక ్ సంఘం 100 సంవత్సరాలు పూర ్ త ి చేసుకున్ న సందర్భంగా ఆదివారం పుంగనూరు...
By Kothuru Murali 2025-12-22 18:14:09 0 199
Andhra Pradesh
ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సహకారంతో కొనుగోలు చేయాలి.
ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బంది ద్వారా నిర్వహించేలా చర్యలు...
By Pagadala Venkateswar 2026-05-19 05:21:11 0 28
Andhra Pradesh
ఆటోని కారు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి
ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో మహిళతో సహా ఇరువురి మృతి.. నందిగామ ఎన్టీఆర్ జిల్లా  ఆటోని కారు...
By Patan Khuddus 2026-04-25 11:11:48 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com