విద్యార్థులకు గుడ్న్యూస్.. 22 వస్తువులతో స్కూల్ కిట్లు పంపిణీ!
Posted 2026-01-15 14:27:00
0
190
విద్యార్థులకు గుడ్న్యూస్.. 22 వస్తువులతో స్కూల్ కిట్లు పంపిణీ!
తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 22 రకాల వస్తువులతో కూడిన స్కూల్, హాస్టల్ కిట్లను పంపిణీ చేయనుంది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. ఈ కిట్లలో భాగంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్బుక్లతో పాటు ఏకరూప దుస్తులు , స్కూల్ బ్యాగ్, నాణ్యమైన బూట్లు, సాక్స్, బెల్ట్, టై, ఐడీ కార్డు, స్పోర్ట్స్ డ్రెస్, పీటీ డ్రెస్ వంటి 22 రకాల వస్తువులను పంపిణీ చేయనున్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
కాంగ్రెస్ నాయకుడు ఆరోగ్య పరిస్థితిపై రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకుర్
గోదావరిఖని యువజన కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు శ్రీనివాస్ గుండెపోటుతో గురికావడంతో హుటాహుటిన...
మహబూబాబాద్ జిల్లా | మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాల మేరకు, మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్...
పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ కొత్తూరు మురళి
రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద...
బ్యాంకు సేవలను ప్రజల వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
చిలుకూరు మండలంలో నల్లగొండ జిల్లా కోపరేటివ్ బ్యాంకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి...
Fuel Frenzy: Odisha Government Urges Calm Amid Price Hike
The capital city of Bhubaneswar and the holy town of Puri witnessed long queues at petrol pumps...