జర్నలిస్టు మిత్రులు అందరూ కలిసి సాయి యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు*
Posted 2026-05-10 08:49:01
0
232
*బాపట్ల జిల్లా చీరాల *పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో రిపోర్టర్ సాయి యాదవ్ *జన్మదిన సందర్భంగా జర్నలిస్టు మిత్రులు అందరూ కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం *నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని సాయి యాదవ్కు ఆప్యాయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు*.
*సాటి జర్నలిస్టుగా సాయి యాదవ్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ జర్నలిస్టు మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు*.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లిలో టమాటా ధరలు పతనం.
మదనపల్లె మార్కెట్కు 391 మెట్రిక్ టన్నుల టమాటాలు ఆదివారం వచ్చాయి. గత 3 రోజులుగా టమాటా ధరలు...
కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ బిందు మాధవ్ సూచన
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి మహోత్సవాల...
మహబూబ్నగర్ డీటీసీ కిషన్ అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
₹ 200 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ!
...
రామయంపేటలో పెట్రోల్ బంకుల వద్ద బారులు
రామయంపేట పట్టణంలోని పెట్రోల్ బంకులు మంగళవారం అర్ధరాత్రి దాటినా వాహనదారూలతో కిటకిటలాడాయి. పెట్రోల్...
అల్వాల్ రెడ్డి సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్లోని తోట పెంటా రెడ్డి...