మీ భద్రత మిచేతుల్లోనే: ఇంటిపనివారి వివరాలు పోలీసులకు ఇవ్వండి ఎస్పి నీతికా పంత్

0
264

🎤భారత్ ఆవాజ్ న్యూస్•కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో దొంగతనాలు, నేరాల నివారణకు ప్రతి యజమాని తమ ఇంట్లో పనిచేసే పనిమనుషులు.డ్రైవర్లు మరియు అద్దెదారుల వివరాలును స్థానిక పోలీస్ స్టేషన్ లో తప్పనిసరిగా నమోదు చేయాలనీ ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ గారు కోరారు.అపరిచితులను నమ్మి మోసపోకుండా.వారి ఆధార్ కార్డ్ మరియు ఫోటోలను సమర్పించి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు.భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దు అని,ఏదైనా అనుమానం వస్తే వెంటనే డైల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో మెగా ఉచిత పశువైద్య శిబిరం
మదనపల్లి మండలం వేంపల్లె పంచాయతీలో బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా...
By Pagadala Venkateswar 2026-02-02 04:42:57 0 112
Andhra Pradesh
నిర్మల సీతారామన్ గారిని అడ్డుపెట్టుకొని సోషల్ మీడియా సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త
బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు మీ ఏరియా బ్యాంకులకు వెళ్లి వారిని సంపాదించి మాత్రమే మ్యూచువల్...
By Rajini Kumari 2025-12-26 05:51:46 0 202
Andhra Pradesh
గుంటూరు వజ్రబాబు వివరణ అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు చెప్పట్టే కార్యాచరణ సలహాలు మేరకు చేయడం జరుగును.
వ్యక్తిగతంగా కక్షపూరిత వివాదాస్పదం వ్యాఖ్యలు కు పాల్పడుతున్న కొందరు నాపై అభియోగాలు చేసి కొందరిని...
By KOTESWARARAO KVSR 2026-02-24 13:05:05 0 465
Andhra Pradesh
పామ్ ఆయిల్ సాగు చరిత్రలో ఏపీలోనే అధిక ధర
*Press Release*     *పామాయిల్ సాగు చరిత్రలో తొలిసారి తెలంగాణకన్నా ఏపీలోనే అధిక ధర*...
By Rajini Kumari 2026-02-06 09:42:44 0 140
Andhra Pradesh
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే...
By Gadiyapudi Narendra 2026-02-05 15:57:30 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com