మదనపల్లెలో చేనేత కార్మికులపై బీరు బాటిళ్లతో దాడి.

0
73

మదనపల్లె రామారావు కాలనీలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు చేనేత కార్మికులపై బీరు బాటిళ్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఈశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలకు గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి ఓ వైన్స్‌లో మద్యం తాగుతుండగా జరిగిన ఈ గొడవలో స్నేహితులే దాడికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
SURAKSHA
Rathan U. Kelkar IAS: Transforming Governance with Vision
The Journey Begins "Effective governance is measured by the positive impact it...
By Fathima Safa 2026-07-14 09:15:29 0 63
Andhra Pradesh
రెవిన్యూ సిబ్బందితో సమీక్ష : కర్నూలు కలెక్టర్
కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో కర్నూలు డివిజన్ లో ...
By Hari Krishna 2026-01-08 08:12:13 0 189
SURAKSHA
Odisha Police Today: Service Beyond Duty Hours
 Odisha Police officers proved humanity again today in Bhubaneswar and Cuttack. They...
By Kalaga Sailaja 2026-07-06 07:14:57 0 125
Telangana
ప్రాణ రక్షణే లక్ష్యం- అల్వాల్ లో మార్మోగిన "అరైవ్ అండ్ అలైవ్" నినాదం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం...
By Sidhu Maroju 2026-01-16 15:08:36 0 217
Andhra Pradesh
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ విమానాశ్రయంలో లోకేష్‌కు ఘన...
By Pagadala Venkateswar 2026-05-22 05:17:59 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com