మహానాడు 2026 పండుగ మే 27 నుంచి 29 వరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
92

తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సందర్భంగా మహానాడు కమిటీలు రవాణా కమిటీ కో కన్వీనర్ గా నియమితులైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తల సంక్షేమానికి ప్రజాసేవకు ఎల్లప్పుడూ అంకితభావంతో ముందుకు సాగుతున్న మీ నాయకత్వం ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మహానాడు విజయవంతం కావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ రాయచోటి తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు

Search
Categories
Read More
Telangana
ఎర్త్ అవర్ కు జిహెచ్ఎంసి పిలుపు.|
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని Greater Hyderabad...
By Sidhu Maroju 2026-03-28 11:10:47 0 127
Andhra Pradesh
పుంగనూరు: ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా...
By Kothuru Murali 2026-04-30 11:49:43 0 66
Andhra Pradesh
కెనాల్ రోడ్లు ఆక్రమించుకున్న ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు
*కెనాల్ రోడ్లో రోడ్డు ఆక్రమించుకున్న*  *ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు*  ...
By Rajini Kumari 2025-12-16 12:05:04 0 181
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించిన సుగవాసి ప్రసాద్ బాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మరణించిన విషయం తెలుసుకొని చిన్నమండెం మండలం వండాడి గ్రామం...
By Benguluri Madhubabu 2026-02-24 14:29:49 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com