దళితుల భూముల కబ్జాపై కలెక్టరేట్ ఎదుట బహుజన సేన ధర్నా.

0
89

నిమ్మనపల్లె మండలంలో దళితుల భూములను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట బహుజన సేన ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు శ్రీ చందు నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో, నిమ్మనపల్లె తహశీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి దళితుల భూములను ఇతరులకు కట్టబెట్టారని ఆరోపించారు. అధికారుల అండతోనే ఈ కబ్జాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూములను కాపాడే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు...
By Kothuru Murali 2026-01-06 09:11:49 0 173
Business
Advancing postal cooperation for a more connected world!
Secretary (Posts), Ms. Vandita Kaul led the Indian delegation at the Pan African Postal Union...
By Bharat Aawaz 2025-07-02 17:43:35 0 2K
Telangana
తెలంగాణలో చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చేసిన కాంగ్రెస్ ఇసుక మాఫియా!
ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదు.   చెక్ డ్యామ్‌లకు డ్రిల్లింగ్స్ తో జెలటిన్ స్టిక్స్...
By Prashanth Goindla 2025-12-23 07:12:23 0 289
Andhra Pradesh
In wins third t20 World Cup
కడప : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించడంతో జిల్లా...
By Naveen Kumar 2026-03-09 04:27:14 0 83
Andhra Pradesh
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో డా. ఉండవల్లి శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్...
By John Baji 2026-02-04 15:02:53 0 176
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com