టీడీపీ కార్యకర్త జయచంద్రకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతి.

0
67

మదనపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త కందికట్ల జయచంద్రకు పార్టీ పట్ల అంకితభావం, కష్టపడే తత్వం నాయకత్వాన్ని ఆకట్టుకుంది. ఆదివారం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష చేతుల మీదుగా ఆయనకు బహుమతి అందజేశారు. నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, (MYTDP) యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంలో, సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించడంలో జయచంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో మరియుఆర్ అండ్ బి అధికారులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జె టౌన్ సమీపంలో 42వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన...
By Kothuru Murali 2026-01-03 11:14:01 0 131
Andhra Pradesh
పుంగనూరు: జనసంద్రంగా మారిన ఎర్రాతివారిపల్లి.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతి వారి పల్లె బుధవారం సాయంత్రం...
By Kothuru Murali 2026-01-15 06:11:11 0 110
Andhra Pradesh
ఎంపీ కేసినేని స్క్రోలింగ్ పాయింట్
*జ‌గ్గయ్య‌పేట‌* *08-01-2026*   *ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్...
By Rajini Kumari 2026-01-08 11:57:29 0 117
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com