మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: భాస్కర్.

0
62

మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఏఆర్టీ కేంద్రంలో గురువారం సాయంత్రం 'మిషన్ ఎయిడ్స్ సురక్ష' కార్యక్రమంపై సమావేశం జరిగింది. జిల్లా క్లస్టర్ మేనేజర్ భాస్కర్ వేంపల్లి మాట్లాడుతూ, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, హెచ్ఐవి నియంత్రణలో భాగంగా మొదటి 95, రెండో 95, మూడో 99 లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి...
By Ratna Sekhar 2026-02-28 19:14:17 0 817
Telangana
Muncipal elections
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్...
By G k Nookala 2026-02-09 17:59:12 0 128
Andhra Pradesh
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ
*ఢిల్లీ*   తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Rajini Kumari 2025-12-20 14:50:27 0 183
Andhra Pradesh
బసినికొండలో అగ్ని ప్రమాదం – ఆకాశాన్ని తాకుతున్న మంటలు.
అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లి బసినికొండలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు...
By Pagadala Venkateswar 2026-04-09 04:31:45 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com