వరంగల్ జిల్లాలోని వర్షాలు.....

0
91

వరంగల్ జిల్లాలో దంచికొడుతున్న వర్షం....!

భారత్ అవాజ్ న్యూస్ వరంగల్ జిల్లా నేడు 7 మే....

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం మొదలైంది. నర్సంపేట, ఖానాపురం, బయ్యారం, ఏటూరునాగారం సహా పలు చోట్ల దంచి కొడుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం వర్షానికి తడుస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల టార్పాలిన్లు, సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని రైతులు అంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు . రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Bihar
Adani Power Deal Bihar’s Gain or Monopoly Pain
Adani Power Ltd has inked a 25-year deal with #BSPGCL to supply 2,400 MW electricity to Bihar....
By Pooja Patil 2025-09-15 04:39:51 0 900
Andhra Pradesh
సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.
సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Gadiyapudi Narendra 2025-12-28 16:21:23 0 227
Andhra Pradesh
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో భక్తులు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం...
By Pagadala Venkateswar 2026-02-25 09:00:40 0 205
Andhra Pradesh
కోటి రూపాయలు నిధులతో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం   మోపిదేవి మండలంలో పర్యటించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి,...
By Rajini Kumari 2026-05-07 08:22:59 0 78
Andhra Pradesh
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి: జాతీయ కార్మిక సమ్మెకు ఆశా వర్కర్స్ పిలుపు
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని మరియంపేట పీహెచ్సీ వద్ద ఫిబ్రవరి 12న...
By Gadiyapudi Narendra 2026-02-09 19:32:38 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com