రోడ్డు ప్రమాద బాధితులకు'' పీఎం -రావత్" వరం.

0
57

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం-రాహత్’ పథకం ద్వారా గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ప్రమాదం జరిగిన తొలి 60 నిమిషాలు (గోల్డెన్ అవర్) కీలకమని, ఈ సమయంలో వెంటనే 112కు కాల్ చేసి బాధితులను ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అన్నారు. ఈ పథకం కింద 7 రోజుల పాటు నగదు రహిత చికిత్స లభిస్తుంది. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు సహా అందరూ అర్హులు. బాధితులను ఆసుపత్రికి చేర్చిన గుడ్ సమారిటన్‌లకు రూ. 25 వేల వరకు బహుమతి, పూర్తి రక్షణ ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో కారు ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు.
ఆదివారం మదనపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాలెపాడు గ్రామం, ఆవులపల్లికి చెందిన వెంకటేశ్,...
By Pagadala Venkateswar 2026-04-13 05:43:50 0 91
Ladakh
High-Altitude Irrigation Canal Inaugurated at 14,000 Feet
In a major boost to water security, Ladakh’s high-altitude Changthang region received its...
By Dunna Jessicaruth 2026-05-16 06:07:13 0 66
Telangana
Telangana Municipality Voter Stats 2026
Telangana Municipality Voter Stats 2026   • Total Municipalities: 123  ...
By Bharat Aawaz 2026-01-14 14:47:27 0 435
Andhra Pradesh
మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి అధికారుల బాధ్యతే: ఎమ్మెల్యే.
మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఆయా శాఖల అధికారుల బాధ్యతేనని ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు. సోమవారం...
By Pagadala Venkateswar 2026-01-20 06:31:10 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com