ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
186

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్తిని, విద్యార్ధి కి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా, పరీక్షల్లో అనుతీర్ణులైన విద్యార్థుల పట్ల కూడా ఆయన ఆత్మీయంగా స్పందిస్తూ, ఒకసారి ఫెయిల్ కావడం జీవితానికి ముగింపు కాదని, అది విజయానికి మొదటి అడుగని పేర్కొన్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలిచి, వారికి ధైర్యం చెప్పి, మళ్లీ పరీక్షలు రాయడానికి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.విద్యార్థులు నిరుత్సాహపడకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి, పట్టుదలతో మళ్లీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలరని ఎర్రకోట రాజీవ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Business & Finance
Investment Promotion Initiatives Boost Business Confidence in Madhya Pradesh
Madhya Pradesh is actively engaging with domestic and international investors through investment...
By Navya Sree 2026-07-04 07:08:08 0 39
Andhra Pradesh
మదనపల్లి: మిద్దెపై నుంచి పడి చేనేత కార్మికుడుకి తీవ్ర గాయాలు.
మదనపల్లిలోని నీరుగట్టుపల్లి రామిరెడ్డి లేఔట్‌లో చేనేత కార్మికుడు పాపయ్య (49) మిద్దెపై నుంచి...
By Pagadala Venkateswar 2026-02-07 07:01:02 0 189
Telangana
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
   చిలుకూరు ఏప్రిల్ 20  ఐదు సంవత్సరముల లోపు బాలలు కల్మషం లేని వారని దేవుళ్ళ తొ...
By Nookapangu Manikanta 2026-04-20 13:33:02 0 248
Andhra Pradesh
Ayyanna Patrudu: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కీలక నిర్ణయం తీసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు!
ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు...
By Pagadala Venkateswar 2026-02-11 07:43:54 0 149
SURAKSHA
AI Cameras and Drones Make Karnataka Roads Safer Every Day
Karnataka Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...
By Kalaga Sailaja 2026-07-01 11:07:58 0 34
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com