పుంగనూరు: యోగ తో మానసిక ప్రశాంతత: సీఐ

0
30

అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ బసవరాజ బాలుర పాఠశాలలో గురువారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ సుబ్బరాయుడు, యోగా శిక్షకుడు శివశంకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి హార్డ్ ఫుల్ మెడిటేషన్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ, నిత్యం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి, ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి సీఐ సాయి ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Telangana
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిర్లక్ష్యాన్ని సహించేది లేదు....!
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: CM రేవంత్ రెడ్డి భారత్ అవాజ్ న్యూస్:12 మే...
By Gujile Ramu 2026-05-12 08:22:34 0 62
Telangana
శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ.|
హైదరాబాద్ : రెండేళ్లకు ఒక్కసారి అత్యంత వైభవంగా జరిగే తెలంగాణ కుంభమేళా.   ఈనెల 28 నుండి...
By Sidhu Maroju 2026-01-05 12:43:17 0 148
Andhra Pradesh
రొంపిచర్ల మండలంలో ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఎస్ఐ మధుసూదన్ ఆధ్వర్యంలో కార్డన్...
By Kothuru Murali 2026-04-26 10:38:46 0 53
Andhra Pradesh
వి శాఖ లో లోకా యుక్త
విశాఖ పట్నం  జిల్లా పరిషత్  కార్య లయం లో .లోకా యుక్త కార్య క్రమం  న కు విశేష...
By Mobbu Venkatramana 2026-01-29 15:44:54 0 482
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com