సర్పంచ్/మునిసి పాలిటీ/ మేయర్. ఎన్నికలు

0
224

రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్ని కలలు దగ్గర పడుతున్నాయి అన్న తరుణంలో బీసీ కుల గ ణ న స ర్వేలో అధికారులు తల మున క లైనారు ఎన్నిక లు నిర్వ హించ డం లేదు. ప్రభుత్వం ఉన్నది. ఒక వేళ ఎన్ని కలలు జరపకపోతే కేంద్రం నుండి 14 వ ఆర్థిక సంఘం నిధులు ఆగి పో తాయని అధికారుల భావన. పంచాయతీ .జడ్పీటీసీ.ఎంపీటీసీ. మున్సిపాలిటీ. మేయర్. ఎన్నికలకు ఓటర్ లిస్ట్ ల లో చేర్చు. మార్పులు. ఇంకను ఆల శ్యంగా నే జరుగుతున్నాయి. ఇప్పటి కే అధికార కూటమి. ప్రతి పక్ష పార్టీలు ఎవ్వరికి వారు తమ వంతుగా మెజార్టీ స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థులను నెలబెట్టడానికి మంచి వ్యక్తలను చూసి కొంటున్నారు. బి ఫారం రాణి వారు తన సత్తా ఏమిటో నిరూపించు కోవ లని స్వతంత్రులు గా గెలవాలని అనుకొంటున్నారు. ఒక పక్క రీ సర్వే. విద్య వైద్యం.( 22)ఏ భూములు రిజిస్టర్. పథకాలు. పై ప్రజలకు తే లియ జేసి మొత్తం స్థానాలు గేల వాలన్నది కూటమి ఉద్దేశం. ఏది ఏమైనా ఏటు తీర్పు ఓటర్స్ ఇస్తారో అర్థం కావడం లేదు. వేచి చూడాల్సిన సమయం రాబోతున్నదని ఓటర్లు అనుకొంటున్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
రాగోలులో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డీపీవో
శ్రీకాకుళం రూరల్ మండలం పరిధి రాగోలు గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్. గంగీబాబు...
By Manda Ramkumar 2026-03-28 12:34:24 0 258
Telangana
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ...
By Sidhu Maroju 2025-12-17 15:02:46 0 200
Andhra Pradesh
Rajendra Prasad: 'పద్మశ్రీ' పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్.
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం ఇది తెలుగు హాస్యానికి,...
By Pagadala Venkateswar 2026-01-26 11:20:19 0 129
Andhra Pradesh
పుంగనూరు: పలు ప్రాంతాలలో పరిశీలన చేసిన డిప్యూటీ ఎంపీడీవో
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పలు ప్రాంతాలలో...
By Kothuru Murali 2026-03-29 07:24:25 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com