పుంగనూరు: స్టార్టర్ మరమ్మతులు చేస్తూ రైతు మృతి

0
71

చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏడూరు గ్రామంలో బుధవారం వ్యవసాయ పొలంలో బోరు బావి స్టార్టర్ మరమ్మతులు చేస్తున్న సుధాకర్ (30) విద్యుత్ షాక్ తో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలులో దొంగతనాలు !! రెచ్చిపోతున్న దొంగలు
కర్నూలు సిటీ : కర్నూలు నగరంలోని ప్రజా నగర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజూ రాత్రి మూడు...
By Hari Krishna 2025-12-29 13:52:41 0 199
Andhra Pradesh
ఆల్ ఇండియా పోలీస్ సౌజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
*ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం*   * మంగళగిరి...
By Rajini Kumari 2026-02-20 23:18:49 0 125
Bharat Aawaz
Be the Voice. Join the Awaaz.
Be the Voice. Join the Awaaz. Change doesn't happen by watching from the sidelines. It happens...
By Bharat Aawaz 2025-07-08 18:42:41 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com