అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు : మంత్రి వివేక్ వెంకటస్వామి

0
138

మంచిర్యాల జిల్లా : చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి తో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కలిసి పాల్గొన్నారు,

నిరుపేదల కోసమే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం సత్ఫలితాలను ఇస్తోంది, నిరుపేదలు సంతోషంగా ఉన్నారు అన్నారు,

అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం అనే సంకల్పంతో ముందుకు సాగుతాం అన్నారు, ఇ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
TTD Chairman BR Naidu: టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన... పూర్తి వివరాలు.
TTD Chairman BR Naidu: టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన... పూర్తి వివరాలు ఇవిగో! 28-02-2026 Sat...
By Pagadala Venkateswar 2026-02-28 12:43:27 0 109
Andhra Pradesh
కోటప్పకొండ రహస్యం కాకుల వాళ్లకు పోవడానికి కారణం ఇదే
*కోటప్పకొండ రహస్యం.. కాకులు వాలకపోవడానికి కారణం ఇదే!*   పల్నాడు జిల్లా : ఏపీలోని పల్నాడు...
By Rajini Kumari 2026-04-13 08:01:29 0 78
Andhra Pradesh
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-10 04:31:11 0 100
Karnataka
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
By Dunna Jessicaruth 2026-05-18 06:57:38 0 31
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com