వేలాడుతున్న విద్యుత్ తీగలు.. ప్రమాదానికి ఆహ్వానం.

0
60

మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి రహదారి వద్ద చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించాయి. కొన్ని చోట్ల తీగలు ఫోలును చుట్టేసి ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య ఏడాదిగా కొనసాగుతోందని గ్రామస్తులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు: ఎస్సై
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద ఆదివారం ఎస్సై కేవీ రమణ ఆధ్వర్యంలో వాహనాల...
By Kothuru Murali 2026-03-23 04:53:54 0 133
Andhra Pradesh
పశువులకు వైద్య శిబిరం: నివారణ చర్యలపై అవగాహన
సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో పశువైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల...
By Kothuru Murali 2026-01-29 08:57:35 0 125
Andhra Pradesh
రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కడప పట్టణం జనసేన నాయకులు
రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సుగా గ వాసి ప్రసాద్ బాబుని బుధవారం రోజు రాయచోటి పట్టణం...
By Benguluri Madhubabu 2026-03-04 12:44:08 0 163
Andhra Pradesh
మహిళా దొంగల అరెస్ట్ : రిమాండ్ కి తరలింపు
కర్నూలు జిల్లా : కర్నూలు  కర్నూల్ APS RTC బస్సు స్టేషన్ లో చోరీ  కి పాల్పడిన...
By Hari Krishna 2026-01-17 17:15:03 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com